తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే, రైల్వే మంత్రికి బండి సంజయ్ లేఖ

1 year ago 30
తెలంగాణలో త్వరలోనే మరో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. కరీంనగర్ – హసన్‌పర్తి మధ్య ప్రాజెక్ట్ గతంలోనే ట్రాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు రాగా.. తాజాగా పనుల్లో వేగం పెంచాలని రైల్వే మంత్రిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. దాంతో పాటుగా ఉప్పల్ రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్ చేయాలని లేఖను అందించారు.
Read Entire Article