తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు.. రూ.5071 కోట్లతో పనులు.. 20 శాతం బడ్జెట్ పెంపు..!

1 year ago 17
Telangana New Trains: తెలంగాణలో కొత్త రైళ్ల కూత అంటూ బీజేపీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి, ప్రస్తుతమున్న ఎన్డీఏ సర్కార్ హయంలో తెలంగాణకు రైల్వే కేటాయింపులు, కల్పించిన వసతులను పోల్చుతూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. కేవలం 2024-25 సంవత్సరానికి గానూ.. రూ.5071 కోట్లు తెలంగాణ రైల్వే రంగానికి ఖర్చు చేస్తున్నట్టు బీజేపీ పేర్కొంది. ఈ క్రమంలోనే.. యూపీఏ హయాంలో తెలంగాణకు ఎంత రైల్వే బడ్జెట్ కేటాయించారన్నది కూడా బీజేపీ వెల్లడించింది.
Read Entire Article