తెలంగాణలో చంపేస్తోన్న చలి తీవ్రత.. మరో మూడ్రోజులు ఇదే పరిస్థితి, జాగ్రత్తలు తీసుకోండి

1 year ago 25
తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నారు. రానున్న మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Entire Article