తెలంగాణలో చలి పులి పంజా.. సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు, ఈ జిల్లాల్లో గజగజ

1 year ago 24
తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉదయం, రాత్రి వేళల్లో చలిపులి పంజా విసురుతోంది. కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పరిమితం అవుతున్నాయి. పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article