తెలంగాణలో బీర్ల ధరల పెంపు, కొత్త బ్రాండ్లు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

1 year ago 33
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం (జనవరి 11న) రోజున ఎక్సైజ్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపేస్తున్నట్టు యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటించగా.. రాష్ట్రంలో బీర్ల ధరల పెంపు, కొత్త బ్రాండ్లకు అనుమతి విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు సంబంధిత అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించారు. దీంతో.. త్వరలోనే రాష్ట్రంలో కొత్త బ్రాండ్లతో పాటు ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Read Entire Article