తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. నేడు 6 జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు

1 day ago 1
తెలంగాణలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. చాలా జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు కూడా 6 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 27 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేయగా.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
Read Entire Article