తెలంగాణలో భానుడి భగభగలు.. వడదెబ్బతో ఒక్కరోజే 9 మంది మృతి, ఈ జాగ్రత్తలు తీసుకోండి

2 hours ago 1
తెలంగాణ వ్యాప్తంగా ఎండ తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత తట్టుకోలేక సోమవారం ఒక్కరోజే వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article