తెలంగాణలో భూ సమస్యలకు చెక్.. 3,465 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల నియామకం

4 months ago 10
తెలంగాణలో సర్వే వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల నియామకం చేపట్టింది. మొదటి విడతలో 3,465 మందికి శిక్షణ పూర్తయి, సీఎం చేతుల మీదుగా లైసెన్సులు అందనున్నాయి. భూ వివాదాలు తగ్గించి, ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.
Read Entire Article