తెలంగాణలో మద్యం ధరల పెంపు.. ఎల్లుండి కీలక నిర్ణయం.. మందు బాటిల్ సైజు తగ్గించే యోచన..!

1 month ago 14
రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మద్యం ధరల సవరణపై ఎల్లుండి ధరల నిర్ణయ కమిటీ కీలక భేటీ నిర్వహించనుంది. మద్యం ధరల పెంపు, కొత్త ధరల అమలు, 150 మిల్లీలీటర్ల కొత్త బాటిళ్ల ప్రవేశం వంటి కీలక అంశాలపై ఈ కమిటీ చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్పత్తి వ్యయం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న తయారీ సంస్థలు.. ధరలను సవరించాలని సర్కార్‌ను కోరాయి.
Read Entire Article