తెలంగాణలో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం.. ఆ ప్రదేశంలోనే..!

4 months ago 9
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనిని లార్డ్స్, సిడ్నీ వంటి దిగ్గజ స్టేడియాలకు ధీటుగా రెండు సంవత్సరాలలో తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. రవాణా సౌలభ్యం ఉన్న రంగారెడ్డి (RR) జిల్లా కందుకూరులో ఈ స్టేడియం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఒక్కటే అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికగా ఉంది.
Read Entire Article