తెలంగాణలో మరో ఎన్నికల సంబురం.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

1 year ago 32
తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల జరిగే అవకాశం ఉండగా.. అంతకుముందే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. అందులో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాగా.. ఒకటి పట్టభద్రలు ఎమ్మెల్సీ. అయితే.. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
Read Entire Article