తెలంగాణలో మరో పట్టణానికి వందేభారత్ ట్రైన్..! రైల్వే మంత్రి కీలక ప్రకటన

10 months ago 19
మంచిర్యాలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రానుంది. రైలు నడిపేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ప్రస్తుతం నడుస్తున్న సికింద్రాబాద్ - నాగపూర్ వందే భారత్ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. మంత్రి ప్రకటనతో మంచిర్యాల ప్రజల్లో ఆశలు పెరిగాయి.
Read Entire Article