తెలంగాణలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. 3 రోజుల్లో 30 మంది బలి.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

1 year ago 26
తెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు. ఎండలు మండిపోతున్నాయి, ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. గత మూడు రోజుల్లో 30 మందికి పైగా మృతి చెందడం కలకలం రేపుతోంది. రానున్న రోజుల్లో మరింత వేడి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి.
Read Entire Article