తెలంగాణలో వడదెబ్బ తగిలి చనిపోతే రూ.4 లక్షల పరిహారం.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి!

4 hours ago 2
తెలంగాణలో వడదెబ్బ మృతులకు ఇచ్చే పరిహారాన్ని భారీగా పెంచారు. గతంలో ఎండదెబ్బ కారణంగా చనిపోయిన వారికి కేవలం రూ.50 వేలు మాత్రమే ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.4 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పరిహారం పొందేందుకు కొన్ని సర్టిఫికెట్లను తప్పనిసరిగా జత చేయాలని తెలిపింది. ముగ్గురు అధికారుల కమిటీ విచారణ చేసి.. అర్హులైన కుటుంబాలకు ఈ పరిహారం అందిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
Read Entire Article