తెలంగాణలో వారందరికీ గుడ్ న్యూస్.. మరింత త్వరగా డబ్బులు జమ.. ఇకపై అంతా ఆన్‌లైన్‌లోనే..!

1 year ago 22
Online Medical Reimbursement: తెలంగాణలో సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు మెడికల్ రియంబర్స్ మెంట్ కోసం.. ఆస్పత్రి బిల్లులను నేరుగా సర్కార్ కార్యాలయాల్లో ఇవ్వాల్సి వచ్చేది. అలా ఇచ్చినా.. బిల్లులు ఎప్పుడు వస్తాయనేది క్లారిటీ ఉండేది కాదు. కాగా.. ఇప్పుడు అలా కాదు.. బిల్లులు నేరుగా ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల మరింత తొందరగా డబ్బులు అకౌంట్లోకి జమ కానున్నాయి.
Read Entire Article