తెలంగాణలో వారందరికీ భారీ ఊరట.. ఒక్కొక్కరి ఖాతాల్లో 12 వేలు జమ.. భట్టి కీలక ప్రకటన

1 year ago 37
12 thousand to Farmer Labours: తెలంగాణలోని నిరుపేద రైతు కూలీలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ వినిపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం,. ఇప్పుడు మరో కీలక హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. నేడు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా.. మధిరలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. భూమి లేని నిరుపేదందరికీ ఈ ఏడాది నుంచే.. వారి అకౌంట్లలో రూ.12 వేలు జమ చేయనున్నట్టు తెలిపారు.
Read Entire Article