తెలంగాణలో 65వేల మంది ఆయిల్ పామ్ రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. రేట్లు రూ.21 వేలకు చేరుకున్నాయి. కేంద్రం ముడి పామాయిల్ దిగుమతులపై సుంకాన్ని అమలు చేయడం రైతులకు మేలు చేసింది. రైతుల ఖాతాల్లోకి సబ్సిడీ ప్రభుత్వం జమ చేసింది. దీంతో.. 45వేల 548 మంది రైతుల ఖాతాల్లోకి సబ్సిడీ డబ్బు జమ అయ్యినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు.