తెలంగాణలోనే అతిపెద్ద గోశాల.. 100 ఎకరాలు, రూ. 157 కోట్లతో.. ఈ ప్రాంతంలోనే..

4 months ago 7
తెలంగాణలో అతిపెద్ద, ఆధునిక గోశాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా ఎన్కేపల్లిలో వంద ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ. 157 కోట్లతో ఈ ప్రాజెక్టును హెచ్‌ఎండీఏ చేపట్టింది. నిరాశ్రయంగా నగరంలో తిరుగుతున్న గోవులను అక్కడకు తరలించనున్నారు.
Read Entire Article