తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు..! ఇక సామాన్యుల జేబులకు చిల్లులే..?

1 year ago 18
Telangana Electricity Price Hike: తెలంగాణ వాసలుకు రేవంత్ రెడ్డి సర్కార్ షాకింగ్ న్యూస్ వినిపించే అవకాశాలు మెండుగా కనిపిస్తోంది. తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు డిస్కంలు రేవంత్ రెడ్డి సర్కారుకు ప్రతిపాదనలు పంపించటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఏకంగా రూ.1200 కోట్ల మేర.. విద్యుత్ ఛార్జీల పెంపునకు సర్కార్ అనుమతి కోరుతూ డిస్కంలు ప్రతిపాదనలు పంపించాయి. కాగా.. ఈ ప్రతిపాదనలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
Read Entire Article