తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం.. ఎన్ని వేల కోట్లంటే?

1 year ago 25
భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం ప్రకటించింది. తక్షణ సాయం కింద రెండు రాష్ట్రాలకు రూ.3,300 కోట్లు విడుద చేసింది. తక్షణ సాయం కింద ఈ రూ.3,300 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు వరkzద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి వరద నష్టాన్ని తెలుసుకున్నారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Read Entire Article