తెలతెలవారుతోంది.. తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు. తొలి కోడి కూసింది.. అప్పుడే నిద్రలో నుంచి లేచిన ఆమె.. రోజూవారీ పనులు మొదలెట్టేందుకు సిద్ధమైంది. ఉదయాన్నే ఇంటి ముందు కళ్లాపి చల్లి ముగ్గు పెట్టటం ఆమె అలవాటు. ఆ అలవాటు ప్రకారమే ఇంటి తలుపు తీసింది. కానీ గుమ్మం ముందు కనిపించిన దృశ్యం చూసి.. ఆమె నోట మాట రాలేదు.. విజయనగరం జిల్లా పెదతాడివాడ పంచాయితీ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే దీనిపై పోలీసులకు మాత్రం ఎలాంటి ఫిర్యాదు అందలేదు.