తేజస్వీ క్షమాపణ చెప్పాలంటూ.. పార్లమెంట్ ప్రాంగణంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నిరసన

6 days ago 4
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ రాష్ట్ర రాజకీయ పక్షాలు బీజేపీపై విరుచుకు పడుతున్నాయి. ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంట్ సాక్షిగా చేసిన పాకిస్థాన్ వ్యాఖ్యలు ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీ దాకా సెగలు రేపుతున్నాయి. ఓవైపు పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేస్తుండగా.. మరోవైపు హైదరాబాద్ బీజేపీ ఆఫీస్‌ను బీఆర్ఎస్వీ శ్రేణుల ముట్టడించారు. వెంటనే ఎంపీ తేజస్వీ సూర్య సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Entire Article