త్వరలో ఆ పని కూడా చేయబోతున్నాం.. హైడ్రా కమిషనర్ కీలక కామెంట్స్

6 months ago 9
హైదరాబాద్ చెరువుల వద్ద కలుషిత నీటితో పండిన ఆహారంలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందని.. త్వరలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేయబడుతుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. నగరంలో వాతావరణ మార్పులను అంచనా వేయడానికి మరిన్ని వెదర్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
Read Entire Article