దటీజ్ లోకేశ్. విద్యార్ధిని సమస్య చెప్పిన గంటల వ్యవధిలో సీసీ కెమెరాలు.. !

1 year ago 27
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో చాలా మంది దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారు సమయానికి కాలేజీలకు చేరుకోవాలంటే ఉదయాన్నే బయల్దేరాల్సిన పరిస్థితి. కొన్నిచోట్ల బస్సులు కోసం గంటల కోద్దీ పడిగాపులు కాయాల్సిందే. ఇలాంటి వారికి మధ్యాహ్న భోజనం చాలా ఇబ్బందికరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపయోగపడేలా ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.
Read Entire Article