దారుణం.. ఇంటి గోడకు ఉత్తర్వులు.. రామాలయం గేటుకు ఉరేసుకుని ఆత్మహత్య

1 month ago 5
ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ వేధింపులు తాళలేక కృష్ణా జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న అప్పు చెల్లించలేకపోవడంతో, ఫైనాన్స్ సంస్థ కోర్టును ఆశ్రయించి, ఇంటిని జప్తు చేసేందుకు సిద్ధమైంది. అవమానం భరించలేక గేదేల హరి ఓంప్రసాద్ అనే రైతు రామాలయం వద్ద ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్రం విషాదం నెలకొంది.
Read Entire Article