దుందుభి నదిలో అరుదైన చేపలు.. మత్స్యకారుడి పంట పండింది..!

1 year ago 18
దుందుభి నదిలో ఓ మత్స్యకారుడి వలకు వింత చేపలు చిక్కాయి. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం కంసానిపల్లి సమీపంలోని దుందుభి నదిలో గ్రామానికి చెందిన చీమర్ల మణిందర్ చేపల వేటకు వెళ్లగా.. వలలో రెండు వింత చేపలు చిక్కాయి. ఒకటి పాము ఆకారంలో ఉన్న మలగమేను కాగా.. మరొకటి డెవిల్ ఫిష్‌గా గుర్తించారు.
Read Entire Article