దేవుడు పిలుస్తున్నాడంటూ.. కుటుంబం మొత్తం ఆత్మహత్య.. ఏం జరిగిందంటే..

3 months ago 12
హైదరాబాద్‌లోని అంబర్‌పేట్, మల్లికార్జున నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీనివాస్.. అతని భార్య విజయలక్ష్మి, వారి చిన్న కుమార్తె శ్రావ్య ఒకేసారి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవలే పెద్ద కుమార్తె మరణించడంతో.. ఈ కుటుంబం తీవ్ర డిప్రెషన్‌కు లోనైంది. తమను కూడా దేవుడు పిలుస్తున్నాడనే మూఢనమ్మకంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో వీరు ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారు. సూసైడ్ లేఖ రాసినట్లు గుర్తించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Read Entire Article