'దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, పీఎం చేయడమే లక్ష్యం'.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

1 month ago 8
రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మన లక్ష్యం కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం.. రాహుల్ గాంధీ పీఎం కావాలని ఆకాంక్షించారు. గత కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ చేస్తున్న నిరంతర పోరాటాలే.. ప్రస్తుతం ఆయనను ప్రతిపక్ష నేతను చేశాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సాధారణ జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగిన తన రాజకీయ ప్రస్థానం గురించి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Entire Article