దేశంలో 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు.. ఏపీ మీదుగా మూడు.. ఏయే ప్రాంతాల మీదుగా వెళ్తాయంటే?

1 month ago 11
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏపీ మీదుగా వెళ్తాయని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ మీద స్పందించిన ఆయన.. పౌరుల జీవన శైలిని మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు హైస్పీడ్ రైల్ కారిడార్లలో హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - చెన్నై, చెన్నై - బెంగళూరు కారిడార్లు ఏపీలోని పలు ప్రాంతాలను కవర్ చేస్తాయని చంద్రబాబు వివరించారు.
Read Entire Article