దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు.. ఇదే సరైన సమయం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..

7 months ago 20
సనాతన ధర్మ పరిరక్షణపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి గళం విప్పారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడానికి ఇదే సరైన సమయం అని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు పవిత్ర చిహ్నమన్నారు. ఇక తిరుపతి లడ్డూ కేవలం మిఠాయి కాదని.. అది హిందువులందరిలో ఉండే భావోద్వేగమని తెలిపారు. తిరుమల లడ్డూ తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ తేల్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Read Entire Article