Vijayawada Officials Seized Hazardous Agarbattis: దోమల నివారణకు వాడే కొన్ని అగరబత్తుల్లో ప్రమాదకరమైన పురుగుమందు ఉందని ఏపీలోని వ్యవసాయశాఖ గుర్తించింది. ముఖ్యంగా 'స్లీప్వెల్' బ్రాండ్లో మేపర్ఫ్లూత్రిన్ అనే రసాయనం ఉన్నట్లు తేలింది. వీటిని వాడితే శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. లక్షలాది రూపాయల విలువైన అగరబత్తులను సీజ్ చేసి, అమ్మకాలను నిలిపివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నరు. ఆ అగరబత్తీలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.