నంద్యాల జిల్లాలో విషాదం.. మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి

1 year ago 25
Nandyal Four Killed In Slab Collapse: నంద్యాల జిల్లాలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. చాగలమర్రి మండలం చిన్న వంగలిలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారిని గురుశేఖర్‌రెడ్డి (45), దస్తగిరమ్మ (38) దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మి(10)గా గుర్తించారు. కుటుంబంలో మొత్తం ఐదుగురు ఉండగా.. రెండో కుమార్తె ప్రసన్న కడప జిల్లా ప్రొద్దుటూరు ఉషోదయ పాఠశాలలో చదువుతోంది.
Read Entire Article