నంద్యాల: తెల్లారేసరికి ఇంటి ముందు గొయ్యి.. దిగి చూస్తే అద్భుతం.. తరలివస్తున్న జనం

3 weeks ago 9
నంద్యాల జిల్లాలో ఓ పురాతన శివాలయం బయటపడింది. బనగానపల్లె మండలం పేరుసోముల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటి ముందు భారీ గొయ్యి ఏర్పడింది. ఉదయాన్నే చూసేసరికి ఇంటి ముందు గొయ్యి్ కనిపించడంతో ఆ ఇంటి యజమాని షాక్ తిన్నాడు. వెంటనే చుట్టుపక్కల జనం కూడా గుమికూడారు. ఇక ఆ తర్వాత ధైర్యం చేసి గుంతలోకి దిగి చూస్తే ఆలయం ఆనవాళ్లు కనిపించాయి. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల ఊరి జనం.. భారీగా అక్కడకు చేరుకుంటున్నారు.
Read Entire Article