H CITI 3 Flyovers: హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. హెచ్-సిటీ ప్రాజెక్టు కింద రూ.360 కోట్లతో బంజారాహిల్స్, పంజాగుట్ట, రసూల్పుర ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు మీ కోసం..