నగరంలోని ఆ చారిత్రాత్మక బ్రిడ్జి కూల్చివేతకు GHMC నిర్ణయం

5 months ago 10
హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ముసారాంబాగ్‌ బ్రిడ్జి.. ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతింది. అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌లను కలిపే ఈ బ్రిడ్జిని కూల్చివేసి, దాని స్థానంలో కొత్త వంతెనను నిర్మించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. 2026 మార్చి నాటికి కొత్త బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే టెండర్లు పూర్తయ్యాయి. కానీ పనులు ముందుకు సాగలేదు. ఆ వివరాలు..
Read Entire Article