Chandrababu About Switzerland Minister In IIT Madras: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఐటీ మద్రాస్లో రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్లో పాల్గొన్నారు. అమరావతికి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు తీసుకొస్తున్నట్లు తెలిపారు.. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్తో పాటు ఐబీఎం, టీసీఎస్ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ టెక్నాలజీలపై దృష్టి పెట్టారు. గూగుల్ డాటా సెంటర్ను ఏర్పాటు చేయనున్న విషయం తెలిపారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.