నర్సీపట్నం బ్యాంకులోకి పెట్రోల్ క్యాన్.. మేనేజర్‌ రూమ్‌లో చల్లేందుకు, ఏమైందంటే!

1 year ago 14
Narsipatnam Bank Man With Petrol: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డీసీసీబీ బ్యాంకులోకి ఓ వ్యక్తి పెట్రోల్ క్యాన్లతో ఎంట్రీ ఇచ్చాడు. ఏకంగా మూడు ప్లాస్టిక్ క్యాన్లలో 30 లీటర్ల పెట్రోల్ తీసుకువచ్చాడు. బ్యాంకులోపల మేనేజర్ రూమ్‌లో పెట్రోలు పోసేందుకు ప్రయత్నించాడు. వెంటనే బ్యాంకు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి అతడి చేతిలో పెట్రోల్ క్యాన్‌ను లాక్కున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.. ఏం జరిగిందని ఆరా తీస్తే..
Read Entire Article