నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ.. కట్ చేస్తే..!

1 year ago 35
ఈ మధ్య కాలంలో ప్రభుత్వ వసతి గృహాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతుండటం.. హాస్టల్ నుంచి పారిపోతుండటం లాంటి ఘటనలతో పాటు విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటుండటం ఇప్పుడు సర్వత్రా చర్యనీయాంశంగా మారింది. అయితే.. ఇప్పుడు నిర్మల్ జిల్లా భైంసా ఎస్సీ బాలుర వసతి గృహం నుంచి నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. అయితే.. ఆ నలుగురు విద్యార్థులు పారిపోవటం వాచ్ మెన్ గమనించినట్టు చెప్తున్నాడు.
Read Entire Article