నాడు 40 ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్ దస్తగిరి.. నేడు మాత్రం.. విధి విచిత్రం అంటే ఇదే..!

4 months ago 7
చేవెళ్లలో ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా కూడా ప్రాణాలు కోల్పోయారు. గతంలో 40 మంది ప్రాణాలను కాపాడిన ఈ వీరోచిత డ్రైవర్.. ఈసారి మాత్రం విధిరాతను తప్పించుకోలేకపోయారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరుగుతోంది.
Read Entire Article