నాలుగు రోజుల క్రితమే అజిత్ పవార్‌‌ను కలిశా.. ఆ ఫొటో షేర్ చేసి పవన్ కళ్యాణ్‌ ఎమోషనల్..!

1 month ago 9
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు ఐదుగురు విమాన ప్రమాదంలో మృతి చెందడం కలకలం సృష్టించింది. అజిత్ పవార్ మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్టు చేశారు. నాలుగు రోజుల క్రితం ఓ కార్యక్రమంలో ఆయన్ను కలిసిన ఫొటోను పవన్ షేర్ చేస్తూ.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, అజిత్ పవార్ మృతిపై ఏపీ కేబినెట్ కూడా సంతాపం తెలిపింది.
Read Entire Article