నాలుగేళ్ల చిన్నారిని బలితీసుకున్న పల్లిగింజ.. అయ్యో చిట్టితల్లీ..!

5 hours ago 3
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం లష్కర్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. పల్లిగింజ గొంతులో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఇంట్లో వేయించిన పల్లీలు తింటుండగా.. అనుకోకుండా గొంతులో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయింది. ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Read Entire Article