TTD Condemns Propaganda On Tirumala: తిరుమల కొండపై భూముల వ్యవహారం దుమారం రేపుతోంది. టీటీడీ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది ఎవరంటూ ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ, ప్రస్తుత పాలక మండలి భక్తుల సౌకర్యార్థం భూములను వినియోగిస్తామని చెబుతోంది. ఈ వివాదం వెనుక అసలు నిజాలు ఏమిటి? దేవలోక్ భూముల వ్యవహారం ఎటువైపు దారితీస్తోంది? రాజకీయ నాయకుల ఆరోపణలు, టీటీడీ ఛైర్మన్ వివరణ ఇలా ఉంది.