నిజాం కాలం నాటి భూ సమస్యలకు చెక్.. ఆ 5 గ్రామాలకు త్వరలో నక్షా మ్యాపులు

7 months ago 9
తెలంగాణలో నక్షా లేని గ్రామాలు 413 గుర్తించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రయోగాత్మకంగా 5 గ్రామాల్లో చేపట్టిన రీసర్వే విజయవంతమైందని అన్నారు. నిజాం కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు ప్రస్తుత ప్రభుత్వం పరిష్కారం చూపిస్తోందన్నారు. ఐదు గ్రామాల్లో డ్రోన్/ఏరియల్ వ్యూ పద్ధతుల్లో సర్వే పూర్తి చేశామని.. త్వరలో ఈ గ్రామాలకు నక్షా మ్యాపులు, భూధార్ నంబర్లు కేటాయించనున్నట్లు తెలిపారు.
Read Entire Article