నిజాలు చెప్పేందుకే ఇక్కడికి వచ్చా.. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్

1 year ago 24
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు సీఎం రేవంత్ ఆ రాష్ట్రానికి వెళ్లారు. ఉదయం ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన రేవంత్ అక్కడి కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. మహారాష్ట్రలో బీజేపీ అసత్యపు ప్రచారం చేస్తుందని మండపడ్డారు. తెలంగాణలో తాము ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే.. సంక్షేమ పథకాలు అందటం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article