నిమ్స్‌లో ఉచితంగా.. రూ.25 లక్షల చికిత్స.. 130 మంది రోగులకు కొత్త జీవితం..

9 months ago 19
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి వైద్యులు పుట్టుకతోనే అసాధారణ కదలికలతో బాధపడుతున్న యువకుడికి డీప్ బ్రెయిన్ స్టిములేషన్ (డీబీఎస్) చికిత్స అందించి ఉపశమనం కలిగించారు. డీబీఎస్ అనేది మెదడులో చిన్న పరికరం అమర్చి, విద్యుత్తు ప్రేరణల ద్వారా అసంకల్పిత కదలికలను నియంత్రించే ఆధునిక న్యూరో సర్జరీ. ఈ చికిత్స పార్కిన్సన్స్, మూర్ఛ, ఓసీడీ వంటి సమస్యలకు కూడా పనిచేస్తుంది. ప్రైవేట్‌లో రూ. 25 లక్షలు అయ్యే ఈ చికిత్సను నిమ్స్ (NIMS)లో ఆరోగ్యశ్రీ (Aarogyasri) కింద ఉచితంగా అందిస్తున్నారు.
Read Entire Article