నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే సచివాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

11 months ago 31
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఉద్యోగాల భర్తీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మరో రెండు మూడు రోజుల్లో డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీని ద్వాారా 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీంతో పాటు మరికొన్ని శాఖల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నట్టు ఏపీ మంత్రి సంధ్యారాణి తెలిపారు.
Read Entire Article