PM Narendra Modi Conversation With Nara Lokesh: అమరావతి పునఃప్రారంభోత్సవ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ మంత్రి నారా లోకేష్ల మధ్య సరదా సంభాషణ జరిగింది.. అనంతరం మోదీ రూ.58 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. లోకేష్ మాట్లాడుతూ అమరావతిని ఎవరూ ఆపలేరని, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని చూసిందని విమర్శించారు. పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.