Anantapur Thieves Temple Money Return: అనంతపురం జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. దొంగలు ఒక గుడిలో హుండీని దోచుకున్నారు. ఆ తరువాత వాళ్ళ పిల్లలు బాగా జబ్బు పడ్డారు. దీంతో భయపడిపోయిన దొంగలు, తాము దొంగిలించిన డబ్బును తిరిగి గుడిలో పెట్టేశారు. అంతేకాదు, ఒక ఉత్తరం కూడా రాసి అసలు విషయం చెప్పారు. ఆ ఉత్తరం చదివిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.