నెల్లూరు: కంటి చూపు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగి.. ప్రముఖ ఆస్పత్రికి రూ.61.62 లక్షల జరిమానా

1 year ago 30
Nellore Consumer Court Fines Rs 61 Lakh To Hospital: నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిర్లక్ష్యంగా శస్త్ర చికిత్స చేసి బాధితుడి కంటి చూపు కోల్పోవడానికి కారణమైన ఆస్పత్రి యాజమాన్యానికి భారీగా జరిమానా విధించింది. సూళ్లూరుపేటకు చెందిన సురేష్ బాబు 2017 మేలో ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా.. చికిత్స వికటించి ఎడమ కంటి చూపు కోల్పోయారు. అలాగే చికిత్స తర్వాత తలకు సంబంధించిన పలు సమస్యలు కూడా వచ్చాయి. దీంతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేసిన కోర్టు ఆస్పత్రి యాజమాన్యానికి రూ.61.62 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.
Read Entire Article