నేటి నుంచే ఎల్‌ఆర్ఎస్ ప్రారంభం.. పూర్తిస్థాయి విధివిధానాలు ప్రకటించే ఛాన్స్..!

1 year ago 22
తెలంగాణలో లేఅవుట్ల క్రమబద్దీకరణ ప్రక్రియ నేటి (ఫిబ్రవరి 25) నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమోదించిన దరఖాస్తులకు.. మంగళవారం నుంచే ఫీజులు చెల్లించి.. క్రమబద్ధీకరించుకునేలా ఏర్పాట్లు జరిగిపోయాయి. అయితే.. ఎల్‌ఆర్ఎస్‌కు సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాలు ఈరోజో, రేపో విడుదలయ్యే అవకాశం ఉంది.
Read Entire Article